25/10/2022
అందరికీ నమస్కారం🙏🙏
వాల్మీకి సోదరులారా! మేలుకోండి! వాల్మీకులు మేలుకోకపోతే మన జాతిని అంతమొదించే ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులు పుట్టడం జరిగింది ?
విషయమేమనగా
👉సత్యాగ్రహ దీక్ష కారుకులైనటువంటి ఆ ఇద్దరికి ఒక్కటే విషయం తెలియజేస్తున్నాం. వాల్మీకి సోదరులారా అందరూ గమనించండి. సత్యగ్రహ దీక్షలో దాదాపుగా 19 రోజులకు సాగడం జరిగింది. ముగింపు సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రివర్యులు పంపినటువంటి వారితో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారు, గోరంట్ల మాధవ్ గారు, వీళ్ళలో తోపుదుర్తి, పెద్దిరెడ్డి రెడ్లు కాదు,,,,,,,
మన వాల్మీకి సోదరులు
అదేవిధంగా మన వాల్మీకి కుటుంబంలో ఒక మంత్రివర్యులు గుమ్మనూరు జయరాములు గారు, ఒక ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య గారు, ఒక
zp చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ మధుసూదన్ గారు, గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ గారు, మేయర్ బివి రామయ్య గారు, మాజీ ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి గారు, కళ్యాణ్ దుర్గం ఇంచార్జ్ తిప్పయ్య గారు..
వీరందరూ కూడా వైయస్సార్సీపి పార్టీలో మన వాల్మీకి సోదరులు ప్రముఖులు ఈ ముగింపు సభలో ఏ వాల్మీకి సోదరుడు వెళ్లాకుండా, చర్చలకు పిలుస్తున్న సమయములో మంత్రిగారు గానీ, ఎంపీ గారు గాని మరి కొంతమంది వ్యక్తులు ఉన్నా, మనవాళ్లతో మన S.T పునరుద్దరణ పై చర్చలు జరపకుండా రెడ్లతో చర్చలు జరుపుతున్నారు అంటే ఏకపక్ష కమిషన్ అంటే ఇదే.... ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రమా..
జై.. శ్రీ వాల్మీకి 🙏🙏🙏